భాగవతం కథలు – 4
ధర్మరాజు చింత ————————— ధర్మరాజు తమ్ముడు భీముడిని పిలిచి మాట్లాడుతాడు. “పంటలూ, ఔషధాలూ ఏక కాలంలో పండుతున్నాయి. మరో కాలంలో అసలు పండటం లేదు. ప్రజలు కోపం, లోభం, క్రూరత్వం, అబద్ధాలు చెప్తూ ప్రవర్తిస్తున్నారు. […]
ధర్మరాజు చింత ————————— ధర్మరాజు తమ్ముడు భీముడిని పిలిచి మాట్లాడుతాడు. “పంటలూ, ఔషధాలూ ఏక కాలంలో పండుతున్నాయి. మరో కాలంలో అసలు పండటం లేదు. ప్రజలు కోపం, లోభం, క్రూరత్వం, అబద్ధాలు చెప్తూ ప్రవర్తిస్తున్నారు. […]
మనం బ్రహ్మరథం అనే మాట తరచూ మనం వింటూ ఉంటాం. అయితే ఈ మాట మూలాల్లోకి వెళదాం… ఒకసారి ఇంద్రుడికి, బృహస్పతికి మధ్య విభేదం తలెత్తింది. ఇంద్రుడు కించపరుస్తాడు. దాంతో బృహస్పతి స్వర్గం నుంచి
కృష్ణుడి లీలలను విస్తారంగా చెప్పిన భాగవతంలో రాధాకళ్యాణం చోటుచేసుకోలేదు. రుక్మిణి, సత్యభామ తదితరుల కళ్యాణాల గురించి చదువుకోవచ్చు. అంతెందుకు రాధ పేరు కూడా భాగవతంలో కనిపించదసలు. కానీ రాసలీలల్లో రాధే ప్రధాన దేవి. ఆశ్చర్యంకదూ….
జయదేవుడు అష్టపదులు Read More »
విదురుడు కాలగతిని తెలుసుకుంటాడు. ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్తాడు. “రాజా! నువ్వు పుట్టు అంధుడివి. పైగా పెద్దవాడివైపోయావు. నిన్ను ముసలితనం కప్పుకుంది. నీ బంధువులు మరణించారు. కొడుకులు పోయారు. నువ్వూ, నీ భార్యా దిగాలు
పరీక్షిత్తు జననం ————- అశ్వత్థంగా శరాగ్ని నుంచి శ్రీకృష్ణుడి చక్రధారతో రక్షింపబడి ఉత్తర గర్భాన పుట్టాడు పరీక్షిత్తు. ధర్మరాజు ఆ బిడ్డకు జాతక కర్మాదులు జరిపించాడు. ఘనంగా విందుభోజనాలు ఏర్పాటు చేసి అతిధులనందరినీ సంతోషపరిచాడు.
మరణ వియోగంతో కలిగే బాధ అందరికీ ఒక్కటే. అయితే కొందరు ఆ బాధను చెప్పుకోగలరు. కొందరు చెప్పుకోలేరు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన భార్య పోయినప్పుడు బెంగాలీ భాషలో ఓ రెండు స్మృతి గీతాలు
సతీ స్మృతి “భరద్వాజ్” Read More »
నారదుడి పూర్వ జన్మ వృత్తాంతం —————————– నారదుడు దేవర్షి. దైవయోగంతో వీణాగానంతో ఎప్పుడూ హరి నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు. ఒకరోజు వ్యాస మహర్షి ఆశ్రమానికి వచ్చిన నారదుడు తన గురించి ఇలా చెప్పుకున్నాడు.
భాగవతం …పన్నెండు స్కంధాల గొప్ప గ్రంథం….సంస్కృతంలో ఉన్న కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవి బమ్మెర పోతన…… శ్రీ కైవాలా పదంబు జేరుటకునై చింతించెదన్ లోకర క్షైకారభంకు భక్త పాలన కళాసంరంభకున్ దానవో ద్రేక స్తంభకు
ఆంధ్రుల భాగ్యం పోతన భాగవతం Read More »
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావకవి. ఆయన రచనల్లో “పల్లకి” ఓ విలక్షణమైన పద్యాల సంపుటి. పల్లకిలో పద్యాలు విభిన్న కోణాల్లో ఉంటాయి. వీటిలో కొన్ని పద్యాలు ఆయన రేడియో వారికి రాసినవే. ఈ పద్యాలలో
కృష్ణశాస్త్రి “పల్లకి” Read More »
పని, విశ్రాంతి అనేవి ఒకదానికొకటి భిన్నమైనవి. నిజానికి మనం ఒక్క క్షణం కూడా ఏ పనీ చెయ్యకుండా ఉత్తినే ఉండలేము. ఏదో రూపేణా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. దానినే పనిగా చెప్పుకోవచ్చు.