ఉత్తమ కధానిక – ‘గుండె గోస’
హృదిని హత్తుకునే విధంగా కధ వ్రాయడానికి బరువైన పాత్రలు అవసరం లేదు. బలమైన, సమకాలీనమైన కధ ఉంటే చాలు. పాఠకుడు లీనమై చదవాలంటే తను కూడా కధలో ఒక పాత్రగా అన్వయించుకోవాలి. ఈ సంవత్సరం […]
ఉత్తమ కధానిక – ‘గుండె గోస’ Read More »
హృదిని హత్తుకునే విధంగా కధ వ్రాయడానికి బరువైన పాత్రలు అవసరం లేదు. బలమైన, సమకాలీనమైన కధ ఉంటే చాలు. పాఠకుడు లీనమై చదవాలంటే తను కూడా కధలో ఒక పాత్రగా అన్వయించుకోవాలి. ఈ సంవత్సరం […]
ఉత్తమ కధానిక – ‘గుండె గోస’ Read More »
తెలుగు సాహిత్యంలో పులిపంజా – పురిపండా – ఈ నెల 18 పురిపండా అప్పలస్వామి వర్థంతి తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ వంటి వారికి మార్గదర్శకునిగా నిలిచి తన “పులిపంజా” ద్వారా విశేష గుర్తింపు పొందిన
తెలుగు సాహిత్యంలో పులిపంజా Read More »
2018 నవంబరు నెల 3-4 తేదీలలో మెల్బోర్న్ నగరంలో జరగబోతున్న అంతర్జాతీయ సాహితీ సమ్మేళనం సందర్భంగా కవితాస్త్రాలయ మూడవ సంకలనం కోసం, ‘ఆస్ట్రేలియా లో తెలుగువారి ప్రస్థానం’ అనే అంశం పై నా ఆస్ట్రేలియా
నా ఆస్ట్రేలియా యానం Read More »
అగ్నీధ్రుడి చరిత్ర ప్రియవ్రతుడు కుమారుడు అగ్నీధ్రుడు. తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అగ్నీధ్రుడు జంబూద్వీపానికి రాజై ప్రజలందరినీ కన్నబిడ్డలుగా పరిపాలించాడు. అతని పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారు. తమ రాజు అగ్నీధ్రుడంటే వారందరికీ
ప్రియవ్రతుడు పరమ భాగవతోత్తముడు. నిరంతరం ఆత్మారామ తత్పరుడు. శ్రీహరి పాదపద్మాలలోని మకరందాన్ని ఆస్వాదించి తన్మయత్వం పొందిన భక్తుడికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన భక్తి మార్గాన్ని విడవడు. అదే అతని వల్ల తెలుసుకోగల విషయం.
ప్రచేతసులకు భగవంతుడి వరాలు ప్రచేతసులు తండ్రి ఆజ్ఞానుసారం జలం మధ్యలో తపస్సు చేశారు. వారి తపస్సుకి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరిను చూసి వారు ఆనందం పొందారు. వారిని చూసి శ్రీహరి ఇలా చెప్పాడు
పద్యాలు రాగయుక్తంగా ఆలపించడంలో ఘంటసాల వేంకటేశ్వరరావుగారికో ప్రత్యేకత ఉంది అనడం అతిశయోక్తికాదు. ఆయన పద్యాలను కొత్త ఒరవడిలో రసవత్తరంగా ఆలపించి శ్రోతల మన్ననలు అందుకున్నారు. ఆయన ఆలపించిన వాటిలో కరుణశ్రీ పుష్పవిలాపం ఎన్నిసార్లు విన్నా
ఘంటసాల పుష్పవిలాప ఖండిక Read More »
మనకున్న ఆరు రుతువులలో హేమంతం ఒకటి. రుతుసంహారంలో ఓచోట ఇలా ఉంది… “చెట్లు చిగురించాయి. పంట పైరులు చూడడానికి రమ్యంగా ఉన్నాయి. వరిపైరు పండి కోతకు వచ్చింది. పద్మాలు శోభ తగ్గాయి. మంచు కురుస్తోంది.
జరిగిపోయిన కాలమెన్నడు తిరిగిరాదని తెలిసినా జారిపోయిన తార నింగికి చేరలేదని తెలిసినా మంచుకమ్మిన బుర్రలను విదిలించుకొని పోరెందుకో – ఎండిపోయిన ఆకు కొమ్మకు ఉండలేదని తెలిసినా ఆగిపోయిన శ్వాస ముందుకు సాగిపోదని తెలిసినా. కొమ్మపైనే
పురంజనుడి ముగింపు పురంజనుడు రాత్రి పగలూ అనే తేడాలేకుండా ఎప్పుడూ భార్యతోనే గడుపుతుండేవాడు. కోరికలు తీర్చుకోవడం తప్ప మరో పని లేదన్నట్టు ఉండేవాడు. పురంజనుడు దంపతులకు పదకొండు వందల మంది కొడుకులు, నూట పది