భాగవతం కథలు – 28
ప్రచేతసులకు భగవంతుడి వరాలు ప్రచేతసులు తండ్రి ఆజ్ఞానుసారం జలం మధ్యలో తపస్సు చేశారు. వారి తపస్సుకి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరిను చూసి వారు ఆనందం పొందారు. వారిని చూసి శ్రీహరి ఇలా చెప్పాడు […]
ప్రచేతసులకు భగవంతుడి వరాలు ప్రచేతసులు తండ్రి ఆజ్ఞానుసారం జలం మధ్యలో తపస్సు చేశారు. వారి తపస్సుకి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరిను చూసి వారు ఆనందం పొందారు. వారిని చూసి శ్రీహరి ఇలా చెప్పాడు […]
పద్యాలు రాగయుక్తంగా ఆలపించడంలో ఘంటసాల వేంకటేశ్వరరావుగారికో ప్రత్యేకత ఉంది అనడం అతిశయోక్తికాదు. ఆయన పద్యాలను కొత్త ఒరవడిలో రసవత్తరంగా ఆలపించి శ్రోతల మన్ననలు అందుకున్నారు. ఆయన ఆలపించిన వాటిలో కరుణశ్రీ పుష్పవిలాపం ఎన్నిసార్లు విన్నా
ఘంటసాల పుష్పవిలాప ఖండిక Read More »
మనకున్న ఆరు రుతువులలో హేమంతం ఒకటి. రుతుసంహారంలో ఓచోట ఇలా ఉంది… “చెట్లు చిగురించాయి. పంట పైరులు చూడడానికి రమ్యంగా ఉన్నాయి. వరిపైరు పండి కోతకు వచ్చింది. పద్మాలు శోభ తగ్గాయి. మంచు కురుస్తోంది.
జరిగిపోయిన కాలమెన్నడు తిరిగిరాదని తెలిసినా జారిపోయిన తార నింగికి చేరలేదని తెలిసినా మంచుకమ్మిన బుర్రలను విదిలించుకొని పోరెందుకో – ఎండిపోయిన ఆకు కొమ్మకు ఉండలేదని తెలిసినా ఆగిపోయిన శ్వాస ముందుకు సాగిపోదని తెలిసినా. కొమ్మపైనే
పురంజనుడి ముగింపు పురంజనుడు రాత్రి పగలూ అనే తేడాలేకుండా ఎప్పుడూ భార్యతోనే గడుపుతుండేవాడు. కోరికలు తీర్చుకోవడం తప్ప మరో పని లేదన్నట్టు ఉండేవాడు. పురంజనుడు దంపతులకు పదకొండు వందల మంది కొడుకులు, నూట పది
పురంజనుడు పూర్వం పురంజనుడు అని ఓ రాజు ఉండేవాడు. అతనికో మిత్రుడు ఉండేవాడు. అతని పేరు అవిజ్ఞాతుడు. అతను విజ్ఞానఖని. పురంజనుడికి కోరికలు ఎక్కువ. ఏ నగరం చూసినా అతనిలో కోరికలు రేకెత్తించేవిగా ఉండేవి.
దక్షప్రజాపతి సంతతి…. సాయంభువ మనువు తన కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేసాడు. దక్షప్రజాపతి దంపతులకు పదహారు మంది కుమార్తెలు పుట్టారు. వారిలో పదమూడు మంది ధర్మువు భార్యలు. స్వాహాదేవి అగ్ని
కర్దమ ప్రజాపతి సంతతి సూతుడు శ్రీశుక యోగి పరీక్షిత్తుడికి చెప్పిన విషయాలను ఇలా వినిపించాడు…. స్వాయంభువ మనువు తన కుమార్తెలలో ఒకరైన ఆకూతిని రుచి ప్రజాపతికి, ఇంకొక కుమార్తె ప్రసూతిని దక్షప్రజాపతికి ఇచ్చి పెళ్లి
జీవుడి స్తుతి దేవహూతి కొడుకు కపిలుడితో చెప్పింది – “ఓ ప్రశ్న….ఎవరైతే మాయతో మోహితులై సంసార మార్గంలో పడి కొట్టుకుని ధైర్యం కోల్పోయి దిక్కు లేకుండా శ్రీహరిని ధ్యానించడం మరణించిన వారికి, ఏ ఉపాయం
జీవుడి స్తుతి దేవహూతి కొడుకు కపిలుడితో చెప్పింది – “ఓ ప్రశ్న….ఎవరైతే మాయతో మోహితులై సంసార మార్గంలో పడి కొట్టుకుని ధైర్యం కోల్పోయి దిక్కు లేకుండా శ్రీహరిని ధ్యానించడం మరణించిన వారికి, ఏ ఉపాయం