ఇతర సాహిత్యాలు

హేమంతం

మనకున్న ఆరు రుతువులలో హేమంతం ఒకటి. రుతుసంహారంలో ఓచోట ఇలా ఉంది… “చెట్లు చిగురించాయి. పంట పైరులు చూడడానికి రమ్యంగా ఉన్నాయి. వరిపైరు పండి కోతకు వచ్చింది. పద్మాలు శోభ తగ్గాయి. మంచు కురుస్తోంది. […]

హేమంతం Read More »

ప్రపంచపదులు

జరిగిపోయిన కాలమెన్నడు తిరిగిరాదని తెలిసినా జారిపోయిన తార నింగికి చేరలేదని తెలిసినా మంచుకమ్మిన బుర్రలను విదిలించుకొని పోరెందుకో – ఎండిపోయిన ఆకు కొమ్మకు ఉండలేదని తెలిసినా ఆగిపోయిన శ్వాస ముందుకు సాగిపోదని తెలిసినా. కొమ్మపైనే

ప్రపంచపదులు Read More »

భాగవతం కథలు – 27

పురంజనుడి ముగింపు పురంజనుడు రాత్రి పగలూ అనే తేడాలేకుండా ఎప్పుడూ భార్యతోనే గడుపుతుండేవాడు. కోరికలు తీర్చుకోవడం తప్ప మరో పని లేదన్నట్టు ఉండేవాడు. పురంజనుడు దంపతులకు పదకొండు వందల మంది కొడుకులు, నూట పది

భాగవతం కథలు – 27 Read More »

భాగవతం కథలు – 26

పురంజనుడు పూర్వం పురంజనుడు అని ఓ రాజు ఉండేవాడు. అతనికో మిత్రుడు ఉండేవాడు. అతని పేరు అవిజ్ఞాతుడు. అతను విజ్ఞానఖని. పురంజనుడికి కోరికలు ఎక్కువ. ఏ నగరం చూసినా అతనిలో కోరికలు రేకెత్తించేవిగా ఉండేవి.

భాగవతం కథలు – 26 Read More »

భాగవతం కథలు – 25

దక్షప్రజాపతి సంతతి…. సాయంభువ మనువు తన కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేసాడు. దక్షప్రజాపతి దంపతులకు పదహారు మంది కుమార్తెలు పుట్టారు. వారిలో పదమూడు మంది ధర్మువు భార్యలు. స్వాహాదేవి అగ్ని

భాగవతం కథలు – 25 Read More »

భాగవతం కథలు – 24

కర్దమ ప్రజాపతి సంతతి సూతుడు శ్రీశుక యోగి పరీక్షిత్తుడికి చెప్పిన విషయాలను ఇలా వినిపించాడు…. స్వాయంభువ మనువు తన కుమార్తెలలో ఒకరైన ఆకూతిని రుచి ప్రజాపతికి, ఇంకొక కుమార్తె ప్రసూతిని దక్షప్రజాపతికి ఇచ్చి పెళ్లి

భాగవతం కథలు – 24 Read More »

భాగవతం కథలు – 23

జీవుడి స్తుతి దేవహూతి కొడుకు కపిలుడితో చెప్పింది – “ఓ ప్రశ్న….ఎవరైతే మాయతో మోహితులై సంసార మార్గంలో పడి కొట్టుకుని ధైర్యం కోల్పోయి దిక్కు లేకుండా శ్రీహరిని ధ్యానించడం మరణించిన వారికి, ఏ ఉపాయం

భాగవతం కథలు – 23 Read More »

భాగవతం కథలు – 21

జీవుడి స్తుతి దేవహూతి కొడుకు కపిలుడితో చెప్పింది – “ఓ ప్రశ్న….ఎవరైతే మాయతో మోహితులై సంసార మార్గంలో పడి కొట్టుకుని ధైర్యం కోల్పోయి దిక్కు లేకుండా శ్రీహరిని ధ్యానించడం మరణించిన వారికి, ఏ ఉపాయం

భాగవతం కథలు – 21 Read More »

భాగవతం కథలు – 20

దేవహూతికి తత్వజ్ఞానం దేవహూతికి కుమారుడు కపిలాచార్యుడు చేసిన తత్వ బోధ…. “అమ్మా! విను….మనస్సు బంధ మొక్షాలకు కారణం. అరిషడ్వర్గాలను జయించగలగాలి. అప్పుడే మనస్సు పరిశుద్ధమవుతుంది. భగవంతుడే జీవుడికి పరమాత్ముడు అనే విశ్వాసం కలుగుతేనే భక్తి

భాగవతం కథలు – 20 Read More »

భాగవతం కథలు – 19

కర్దముడికి శ్రీహరి ప్రత్యక్షం కర్దముడు ఒకానొక ప్రజాపతి. వేదాలను భూమి మీద వెలయించడానికి బ్రహ్మ దేవుడు కర్దముడిని సృష్టించాడు. సరస్వతి నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకుని పది వేల సంవత్సరాలు తపస్సు చేసాడు. వేదమే

భాగవతం కథలు – 19 Read More »

Scroll to Top