ఇతర సాహిత్యాలు

సంగీత శిఖరానికి పద్మశ్రీ

సంగీత శిఖరం అన్నవరపు రామస్వామి కీర్తి కిరీటంలో ‘పద్మశ్రీ’ కనులకు, చెవులకు ఆనందాన్ని ఇవ్వడం కన్న మనసును ఆహ్లాదపరిచేది నిజమైన కళ. అలాంటి కళతో జనులను రంజింపజేసినవారు చరితార్థుడవుతారు. అన్నవరపు రామస్వామి ఆ కోవకు […]

సంగీత శిఖరానికి పద్మశ్రీ Read More »

కవితాగ్ని ధారను కురిపించిన సాహితీ యోధుడు

కవితాగ్ని ధారను కురిపించిన సాహితీ యోధుడు దాశరథి జులై 22 దాశరథి జయంతి తెలంగాణలో కవితాగ్ని ధారను కురిపించిన ఉద్యమ కవి దాశరథి కృష్ణమాచార్యులు. ఎంతో చారిత్రాత్మకమైన ప్రచార పోరాట చైతన్యాన్ని తన కలం

కవితాగ్ని ధారను కురిపించిన సాహితీ యోధుడు Read More »

కవిపదం – శివపథం

శివుడంటే అవ్యక్తానందం. శివుడంటే రసప్రవాహం. శివుడంటే సత్యానుభవవిహారం. శ్రీ పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు. పరమశివుని భక్తి నేర్పిన నా తల్లిదండ్రులకు నమస్కారాలు. పరమేశ్వరుని చేరే విద్యలు బోధిస్తున్న గురువులకు నమస్కారాలు. పరమశివుని స్తుతిస్తూ అనేకమంది కవులు

కవిపదం – శివపథం Read More »

తెలుగు కాంతుల వెలుగు పథము

న్యూ జీలాండ్ తెలుగు శతకం గురించి… భూతలానికి తలమానికమైన న్యూ జిలాండ్ దేశంలో తెలుగువాణి జనవాణిగా జయజయ ధ్వనులు చేస్తున్న సందర్భంగా గుండె లోతుల్లోంచి వెల్లువెత్తిన భావాలు అక్షర రూపం దాల్చి శబ్ద తరంగాలై

తెలుగు కాంతుల వెలుగు పథము Read More »

ఉత్తరాంధ్ర కథల కోట ఘండికోట

ఉత్తరాంధ్ర కథల కోట ఘండికోట బ్రహ్మాజీరావు అక్టోబరు 12 రచయిత ఘండికోట బ్రహ్మాజీరావు వర్థంతి సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలషించిన అక్షరశిల్పి ఘంటికోట. ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి

ఉత్తరాంధ్ర కథల కోట ఘండికోట Read More »

కళింగాంధ్ర కథాజాడ బలివాడ

తెలుగు సాహితీలోకంలో కథారచనలో విశిష్టమైన రచయితగా గుర్తింపు పొందిన బలివాడ కాంతారావు శ్రీకాకుళం జిల్లాలోని మడపాం గ్రామంలో 3 జూలై 1927న జన్మించారు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పనిచేశారు. 38 దాకా నవలలు

కళింగాంధ్ర కథాజాడ బలివాడ Read More »

తెలుగు కథా యశస్వి బుచ్చిబాబు

తెలుగు సాహిత్యానికే తలమానికమైన ” చివరకు మిగిలేది(నవల)”, ఎన్నెన్నో కథలు రాసిన బుచ్చిబాబు గా పేరొందిన రచయిత అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. ఈయన ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త, కథకుడు. ఈయన తెలుగు

తెలుగు కథా యశస్వి బుచ్చిబాబు Read More »

ఉత్తమ కధానిక – ‘గుండె గోస’

హృదిని హత్తుకునే విధంగా కధ వ్రాయడానికి బరువైన పాత్రలు అవసరం లేదు. బలమైన, సమకాలీనమైన కధ ఉంటే చాలు. పాఠకుడు లీనమై చదవాలంటే తను కూడా కధలో ఒక పాత్రగా అన్వయించుకోవాలి. ఈ సంవత్సరం

ఉత్తమ కధానిక – ‘గుండె గోస’ Read More »

తెలుగు సాహిత్యంలో పులిపంజా

తెలుగు సాహిత్యంలో పులిపంజా – పురిపండా – ఈ నెల 18 పురిపండా అప్పలస్వామి వర్థంతి తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ వంటి వారికి మార్గదర్శకునిగా నిలిచి తన “పులిపంజా” ద్వారా విశేష గుర్తింపు పొందిన

తెలుగు సాహిత్యంలో పులిపంజా Read More »

నా ఆస్ట్రేలియా యానం

2018 నవంబరు నెల 3-4 తేదీలలో మెల్బోర్న్ నగరంలో జరగబోతున్న అంతర్జాతీయ సాహితీ సమ్మేళనం సందర్భంగా కవితాస్త్రాలయ మూడవ సంకలనం కోసం, ‘ఆస్ట్రేలియా లో తెలుగువారి ప్రస్థానం’ అనే అంశం పై నా ఆస్ట్రేలియా

నా ఆస్ట్రేలియా యానం Read More »

Scroll to Top