భాగవతం – 6
పరీక్షిత్తుడి పట్టాభిషేకం —————————- కలి ప్రవేశంతో అధర్మ గుణాలైన క్రౌర్యం, హింస, అసత్యం, కుటిల మనసు వంటివన్నీ జడలు విప్పాయి. ఒక్క పట్టణాలలోనే కాకుండా పల్లెల్లోకూడా అధర్మం ఏదో రూపంలో కనిపించసాగాయి. అప్పుడు ధర్మరాజు […]
పరీక్షిత్తుడి పట్టాభిషేకం —————————- కలి ప్రవేశంతో అధర్మ గుణాలైన క్రౌర్యం, హింస, అసత్యం, కుటిల మనసు వంటివన్నీ జడలు విప్పాయి. ఒక్క పట్టణాలలోనే కాకుండా పల్లెల్లోకూడా అధర్మం ఏదో రూపంలో కనిపించసాగాయి. అప్పుడు ధర్మరాజు […]
ఒకరోజు శౌనకాది మహామునులందరూ కలిసి సనత్కుమారుడికి నమస్కరించి శివుడికి ఇష్టమైన పువ్వులు యేవో చెప్పమని అడుగుతారు. అంతట సనత్కుమారుడు ఇలా చెప్పాడు – “తపోనిధులారా! వినండి. నిత్యాగ్నిహోత్రుడైన ఓ సద్బ్రాహమణుడికి స్వర్ణం, వెండి గొరిజలు,
శివుడికి ప్రియమైన పువ్వులు Read More »
అర్జునుడిని ధర్మరాజు దగ్గరకు తీసుకుని మాతామహులు, మేనమామ వాసుదేవుడు, మేనత్తలు, పిల్లలు, శ్రీకృష్ణుడి సోదరులు తదితరులందరూ క్షేమమేనా అని అడుగుతాడు. ఇంద్రుడిని జయించి పారిజాతంతో వచ్చి సత్యభామ పెరట్లో నాటిన మన ఆప్తుడు క్షేమమేనా?
ధర్మరాజు చింత ————————— ధర్మరాజు తమ్ముడు భీముడిని పిలిచి మాట్లాడుతాడు. “పంటలూ, ఔషధాలూ ఏక కాలంలో పండుతున్నాయి. మరో కాలంలో అసలు పండటం లేదు. ప్రజలు కోపం, లోభం, క్రూరత్వం, అబద్ధాలు చెప్తూ ప్రవర్తిస్తున్నారు.
మనం బ్రహ్మరథం అనే మాట తరచూ మనం వింటూ ఉంటాం. అయితే ఈ మాట మూలాల్లోకి వెళదాం… ఒకసారి ఇంద్రుడికి, బృహస్పతికి మధ్య విభేదం తలెత్తింది. ఇంద్రుడు కించపరుస్తాడు. దాంతో బృహస్పతి స్వర్గం నుంచి
తొలి తొలి తూరుపు తెల్లదనంలో తరణి అద్దిన అరుణిమ గాంచి ధరణికి పుట్టిన పులకింత – ప్రేమ నీ మనోకుసుమ పరిమళమేఘం నా హృదయాంతర హృదయంలో చిలిపిగ చిలికిన చినుకుల తొలకరి – ప్రేమ
కృష్ణుడి లీలలను విస్తారంగా చెప్పిన భాగవతంలో రాధాకళ్యాణం చోటుచేసుకోలేదు. రుక్మిణి, సత్యభామ తదితరుల కళ్యాణాల గురించి చదువుకోవచ్చు. అంతెందుకు రాధ పేరు కూడా భాగవతంలో కనిపించదసలు. కానీ రాసలీలల్లో రాధే ప్రధాన దేవి. ఆశ్చర్యంకదూ….
జయదేవుడు అష్టపదులు Read More »
విదురుడు కాలగతిని తెలుసుకుంటాడు. ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్తాడు. “రాజా! నువ్వు పుట్టు అంధుడివి. పైగా పెద్దవాడివైపోయావు. నిన్ను ముసలితనం కప్పుకుంది. నీ బంధువులు మరణించారు. కొడుకులు పోయారు. నువ్వూ, నీ భార్యా దిగాలు
ఆత్మనెరుగని వాడు అమితభక్తి తోడ ఎన్ని రాళ్లకు మ్రొక్కి ఏమి ఫలము? అంతరాత్మ మాట నాలకించని నాడు ఎన్ని వేదములు చదివి ఏమి సుఖము?? మూడు గీతలు నిలువు వైకుంఠనీతి అడ్డముగ ఆ మూడే
పరీక్షిత్తు జననం ————- అశ్వత్థంగా శరాగ్ని నుంచి శ్రీకృష్ణుడి చక్రధారతో రక్షింపబడి ఉత్తర గర్భాన పుట్టాడు పరీక్షిత్తు. ధర్మరాజు ఆ బిడ్డకు జాతక కర్మాదులు జరిపించాడు. ఘనంగా విందుభోజనాలు ఏర్పాటు చేసి అతిధులనందరినీ సంతోషపరిచాడు.