సతీ స్మృతి “భరద్వాజ్”
మరణ వియోగంతో కలిగే బాధ అందరికీ ఒక్కటే. అయితే కొందరు ఆ బాధను చెప్పుకోగలరు. కొందరు చెప్పుకోలేరు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన భార్య పోయినప్పుడు బెంగాలీ భాషలో ఓ రెండు స్మృతి గీతాలు […]
సతీ స్మృతి “భరద్వాజ్” Read More »
మరణ వియోగంతో కలిగే బాధ అందరికీ ఒక్కటే. అయితే కొందరు ఆ బాధను చెప్పుకోగలరు. కొందరు చెప్పుకోలేరు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన భార్య పోయినప్పుడు బెంగాలీ భాషలో ఓ రెండు స్మృతి గీతాలు […]
సతీ స్మృతి “భరద్వాజ్” Read More »
నారదుడి పూర్వ జన్మ వృత్తాంతం —————————– నారదుడు దేవర్షి. దైవయోగంతో వీణాగానంతో ఎప్పుడూ హరి నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు. ఒకరోజు వ్యాస మహర్షి ఆశ్రమానికి వచ్చిన నారదుడు తన గురించి ఇలా చెప్పుకున్నాడు.
భాగవతం …పన్నెండు స్కంధాల గొప్ప గ్రంథం….సంస్కృతంలో ఉన్న కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవి బమ్మెర పోతన…… శ్రీ కైవాలా పదంబు జేరుటకునై చింతించెదన్ లోకర క్షైకారభంకు భక్త పాలన కళాసంరంభకున్ దానవో ద్రేక స్తంభకు
ఆంధ్రుల భాగ్యం పోతన భాగవతం Read More »
నిర్భయ నిశ్చల విజ్ఞానవీధి! నిర్మలానందానుభవ ప్రవాహపు వీధి! అజ్ఞానచీకటులు తొలగిపోయే వీధి! సంకుచిత భావాలు ధగ్ధమౌ వీధి! వేదశబ్దములు వినిపించు వీధి! సత్యనిష్టాగరిష్టుల దర్శనమౌ వీధి! సత్యాన్వేషణ సఫలమౌ వీధి! నిత్యానిత్య వివేకము నిత్యవ్రతమౌ
పక్కవాడిని పలుకరిద్దామని తలుపు తట్టా… పలుకరించాడు కానీ అదోలాచూస్తే వెనుకకు వచ్చా… … మాలుకు పోయి మనసును దారి మళ్లించాలనుకున్నా… మనుషుల మూకను చూసి మనసు మరల్చుకున్నా.. … శివ-విష్ణువుల వద్దకు పోయి గోడు
మనుషులు బాధలో కళ్ళతో వేదన వ్యక్తం చేస్తారు! సుఖంలో దుఃఖంలో కనులవెంట నీరు కారుస్తారు! ఆత్మీయులు కంటబడితే సంతోషం కనబరుస్తారు! మంచి రోజులు దూరమైతే మనస్సులో కృంగిపోతారు! నాలుగు క్షణాలు దొరికితే నలుగురిని అలరించు!
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావకవి. ఆయన రచనల్లో “పల్లకి” ఓ విలక్షణమైన పద్యాల సంపుటి. పల్లకిలో పద్యాలు విభిన్న కోణాల్లో ఉంటాయి. వీటిలో కొన్ని పద్యాలు ఆయన రేడియో వారికి రాసినవే. ఈ పద్యాలలో
కృష్ణశాస్త్రి “పల్లకి” Read More »
ఆమె వంటింటి యుద్ధంలో లీనమై ఉండగా అతను వెనుకనుండి హఠాత్తుగా అందించిన ముద్దు ఆమె ఆదమరచి నడిరాతిరి నిదురలోనుండగా అతను నుదుటిపై ముద్రించిన ఆరనిద్దర ముద్దు ఆమె కురులరాతిరిలో సిరిమల్లెల తారలు చూసి అతను
ఏమి సేతునో,నేనేమి సెతునొ. అలసి శొలసీల్లు జేరిన విభుని అందాల ప్రియుని .ప్రెమమీర పలుకరించి సేద దీర్చ్నైతిని, ॥ ఏమిసేతునో ॥ స్నాన పాణాదులు చేయించి , ఆదరము మీర ఆరగింపజేసి , అలంకారముల
తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి గేయ రచయితగా పేరుప్రఖ్యాతులు గడిచిన వారు చందాల కేశవదాస్. అయన 1876 లో జన్మించారు. టాలీవుడ్ లో 1931 లో మొట్టమొదటిసారిగా విడుదల అయిన మూకీ చిత్రం