ఉగాది కవిత
చైత్ర మాస ఆగమనంతో వసంతంలో ప్రకృతి అందాలతో చైత్ర రథంపై వచ్చే వసంతునికి ఆనందోత్సాహాలతో మనఃస్పూర్టిగా శార్వరి నామ సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ముంగిట ముత్యాల ముగ్గులు గుమ్మానికి మామిడాకుల తోరణాలు కూకూ […]
చైత్ర మాస ఆగమనంతో వసంతంలో ప్రకృతి అందాలతో చైత్ర రథంపై వచ్చే వసంతునికి ఆనందోత్సాహాలతో మనఃస్పూర్టిగా శార్వరి నామ సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ముంగిట ముత్యాల ముగ్గులు గుమ్మానికి మామిడాకుల తోరణాలు కూకూ […]
ప్రతీ రోజు ఎవరికి వారు ప్రొద్దున్నే లేచి పట్టెడు ఫలహారం తిని పొట్లాలు పట్టుకెళ్ళేవాళ్ళు పిట్టలు గూళ్ళకు చేరినట్లు ఇంటికి చేరి ఎవరికి వాళ్ళు పొట్ట నింపుకొని నిద్రపోయేవాళ్ళు రోజూ ఇంటి గూడునుండి ఎగిరిపోయే
న్యూ జీలాండ్ తెలుగు శతకం గురించి… భూతలానికి తలమానికమైన న్యూ జిలాండ్ దేశంలో తెలుగువాణి జనవాణిగా జయజయ ధ్వనులు చేస్తున్న సందర్భంగా గుండె లోతుల్లోంచి వెల్లువెత్తిన భావాలు అక్షర రూపం దాల్చి శబ్ద తరంగాలై
తెలుగు కాంతుల వెలుగు పథము Read More »
ఉత్తరాంధ్ర కథల కోట ఘండికోట బ్రహ్మాజీరావు అక్టోబరు 12 రచయిత ఘండికోట బ్రహ్మాజీరావు వర్థంతి సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలషించిన అక్షరశిల్పి ఘంటికోట. ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి
ఉత్తరాంధ్ర కథల కోట ఘండికోట Read More »
అతడు నాకు బాల్యం నుండీ చిరపరిచితుడు విలక్షణమైన స్వర విన్యాసంతో ఆత్మీయమైన కళ్ళ వెన్నెలతో నన్ను చిన్నప్పుడే ఆకర్షించినవాడు అతనప్పుడు పాత డొక్కు సైకిలు నిండా వస్తుహరాలతో పాతనగర వీధులన్నీ కలియ తిరిగేవాడు అతని
హరేక్ మాల్ బీస్ రుపే Read More »
తెలుగు సాహితీలోకంలో కథారచనలో విశిష్టమైన రచయితగా గుర్తింపు పొందిన బలివాడ కాంతారావు శ్రీకాకుళం జిల్లాలోని మడపాం గ్రామంలో 3 జూలై 1927న జన్మించారు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పనిచేశారు. 38 దాకా నవలలు
కళింగాంధ్ర కథాజాడ బలివాడ Read More »
తెలుగు సాహిత్యానికే తలమానికమైన ” చివరకు మిగిలేది(నవల)”, ఎన్నెన్నో కథలు రాసిన బుచ్చిబాబు గా పేరొందిన రచయిత అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. ఈయన ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త, కథకుడు. ఈయన తెలుగు
తెలుగు కథా యశస్వి బుచ్చిబాబు Read More »
‘ఓలమ్మా! టివీ లోన ఏటో అయిపోతంది’ లచ్చిగాడు అమ్మని పిలిచాడు. అమ్మ పెరట్లో పనిలో ఉండి వినిపించుకోలేదు. తాత గుమ్మంలో నిలబడి ఉన్నాడు. మనవడ్ని బడికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా బయట ఊత కర్ర పట్టుకొని
హృదిని హత్తుకునే విధంగా కధ వ్రాయడానికి బరువైన పాత్రలు అవసరం లేదు. బలమైన, సమకాలీనమైన కధ ఉంటే చాలు. పాఠకుడు లీనమై చదవాలంటే తను కూడా కధలో ఒక పాత్రగా అన్వయించుకోవాలి. ఈ సంవత్సరం
ఉత్తమ కధానిక – ‘గుండె గోస’ Read More »
చెమటోడిన శ్రమజీవి చెట్టుకింద సేదతీరుతూ నీల వినీల ఆకాశం వంక అలవోకగా చూడగా బిక్కు బిక్కు మంటూ వంటరి మేఘం కంటపడె వెను వెంటనే లోలోతుల్లో దాగి వున్న దుఖం తన్నుకురాగా వెక్కి వెక్కి