మరపురాని మనసు కవి
మనసు కవిగా పేరొందిన ఆచార్య ఆత్రేయ తెలుగు చిత్రసీమలో విలక్షణ కవి, సంభాషణల రచయిత. నిర్మాత, దర్శకుడు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి. సుప్రసిద్ధ నాటక రచయిత కూడా. ఆయన […]
మనసు కవిగా పేరొందిన ఆచార్య ఆత్రేయ తెలుగు చిత్రసీమలో విలక్షణ కవి, సంభాషణల రచయిత. నిర్మాత, దర్శకుడు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి. సుప్రసిద్ధ నాటక రచయిత కూడా. ఆయన […]
అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య – ఆగస్టు 24 దాశరథి రంగాచార్య జయంతి ‘చిక్కుల్లోనే మనిషి ఎదుగుతాడు.. ఆపదల్లోనే ఉన్నతుడవు తాడు.. మనిషైనా జాతైనా అంతే..’ అన్న డాక్టర్ దాశరథి రంగాచార్య తొలితరం ఉద్యమ
అక్షర వాచస్పతి దాశరథి Read More »
సమాజ హితమే రావిశాస్త్రి రచనా శిల్పం *జూలై 30 రావిశాస్త్రి జయంతి “రచయిత అయిన ప్రతిఒక్కరూ తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని
సమాజ హితమే రచనా శిల్పం Read More »
ధ్వన్యనుకరణ కళానిధి నేరెళ్ళ వేణుమాధవ్ – *జూన్ 19 వేణుమాధవ్ వర్ధంతి ధ్వన్యనుకరణ కేవలం వినోద సాధనమే కాదు.. సృజనాత్మక కళ, సామాజిక చైతన్య గీతిగా తీర్చిదిద్దిన ప్రతిభాశాలి నేరెళ్ళ వేణుమాధవ్. జూన్ 19
ధ్వన్యనుకరణ కళానిధి నేరెళ్ళ Read More »
ఆధునిక మహాకావ్యం శివతాండవం సృష్టికర్త పుట్టపర్తి నారాయణాచార్యులు *మార్చి 28 పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి “కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల తుందిలా కూపార
ఆధునిక మహాకావ్యం శివతాండవం సృష్టికర్త… Read More »
మహోన్నత సాహితీ మూర్తిమత్వం …రావూరి భరద్వాజ *ఈ నెల 5 ఆయన జయంతి తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు రావూరి భరద్వాజ . ఆడంబరాలులేని సాధారణ జీవితం
మహోన్నత సాహితీ మూర్తిమత్వం Read More »
కళలకు నెలవైన కళింగాంధ్రలో కుమ్మరి మాస్టారు బుర్రకథ చెప్పడంలో ప్రసిద్ధిచెందిన కళాకారుడు. ఇతని అసలు పేరు దార అప్పలనారాయణ. మే 28 ఆయన వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు… దార అప్పలనారాయణ జూలై 1,
బుర్రకథకు వన్నెతెచ్చిన కుమ్మరి మాస్టారు Read More »
కళింగాంధ్ర సంస్కర్త బంకుపల్లె మల్లయ్యశాస్త్రి *ఏప్రిల్ 29 మల్లయ్యశాస్త్రి జయంతి వలసపాలనలోని కళింగాంధ్ర ప్రాంతం ఆ పాలన ముగిసిన తర్వాత మిగతా తెలుగుప్రాంతానికి ముందుచూపునిచ్చింది. ఈ ప్రాంతపు సాహిత్యం, రాజకీయ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను
కళింగాంధ్ర సంస్కర్త బంకుపల్లె Read More »
ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘రవ్వలు’ ఒక సరికొత్త లఘు కవితారూపం. ఛందో నియమం అవసరం లేని నాలుగు పాదాల ముక్తకం. ఈ మధ్యనే పురుడుపోసుకుంది. పుడుతూనే ఆచార్య నారిశెట్టి వేంకట కృష్ణారావును ఆకర్షించింది. ఆయన
తేనెచుక్కలు – సమీక్ష Read More »