భాగవతం కథలు – 27
పురంజనుడి ముగింపు పురంజనుడు రాత్రి పగలూ అనే తేడాలేకుండా ఎప్పుడూ భార్యతోనే గడుపుతుండేవాడు. కోరికలు తీర్చుకోవడం తప్ప మరో పని లేదన్నట్టు ఉండేవాడు. పురంజనుడు దంపతులకు పదకొండు వందల మంది కొడుకులు, నూట పది […]
పురంజనుడి ముగింపు పురంజనుడు రాత్రి పగలూ అనే తేడాలేకుండా ఎప్పుడూ భార్యతోనే గడుపుతుండేవాడు. కోరికలు తీర్చుకోవడం తప్ప మరో పని లేదన్నట్టు ఉండేవాడు. పురంజనుడు దంపతులకు పదకొండు వందల మంది కొడుకులు, నూట పది […]
పురంజనుడు పూర్వం పురంజనుడు అని ఓ రాజు ఉండేవాడు. అతనికో మిత్రుడు ఉండేవాడు. అతని పేరు అవిజ్ఞాతుడు. అతను విజ్ఞానఖని. పురంజనుడికి కోరికలు ఎక్కువ. ఏ నగరం చూసినా అతనిలో కోరికలు రేకెత్తించేవిగా ఉండేవి.
దక్షప్రజాపతి సంతతి…. సాయంభువ మనువు తన కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేసాడు. దక్షప్రజాపతి దంపతులకు పదహారు మంది కుమార్తెలు పుట్టారు. వారిలో పదమూడు మంది ధర్మువు భార్యలు. స్వాహాదేవి అగ్ని
కర్దమ ప్రజాపతి సంతతి సూతుడు శ్రీశుక యోగి పరీక్షిత్తుడికి చెప్పిన విషయాలను ఇలా వినిపించాడు…. స్వాయంభువ మనువు తన కుమార్తెలలో ఒకరైన ఆకూతిని రుచి ప్రజాపతికి, ఇంకొక కుమార్తె ప్రసూతిని దక్షప్రజాపతికి ఇచ్చి పెళ్లి
జీవుడి స్తుతి దేవహూతి కొడుకు కపిలుడితో చెప్పింది – “ఓ ప్రశ్న….ఎవరైతే మాయతో మోహితులై సంసార మార్గంలో పడి కొట్టుకుని ధైర్యం కోల్పోయి దిక్కు లేకుండా శ్రీహరిని ధ్యానించడం మరణించిన వారికి, ఏ ఉపాయం
జీవుడి స్తుతి దేవహూతి కొడుకు కపిలుడితో చెప్పింది – “ఓ ప్రశ్న….ఎవరైతే మాయతో మోహితులై సంసార మార్గంలో పడి కొట్టుకుని ధైర్యం కోల్పోయి దిక్కు లేకుండా శ్రీహరిని ధ్యానించడం మరణించిన వారికి, ఏ ఉపాయం
దేవహూతికి తత్వజ్ఞానం దేవహూతికి కుమారుడు కపిలాచార్యుడు చేసిన తత్వ బోధ…. “అమ్మా! విను….మనస్సు బంధ మొక్షాలకు కారణం. అరిషడ్వర్గాలను జయించగలగాలి. అప్పుడే మనస్సు పరిశుద్ధమవుతుంది. భగవంతుడే జీవుడికి పరమాత్ముడు అనే విశ్వాసం కలుగుతేనే భక్తి
కర్దముడికి శ్రీహరి ప్రత్యక్షం కర్దముడు ఒకానొక ప్రజాపతి. వేదాలను భూమి మీద వెలయించడానికి బ్రహ్మ దేవుడు కర్దముడిని సృష్టించాడు. సరస్వతి నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకుని పది వేల సంవత్సరాలు తపస్సు చేసాడు. వేదమే
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ భార్య కాంతమ్మ మరణం తర్వాత ఆమె జ్ఞాపకాలుగా కొన్ని పుస్తకాలు రాసారు. వాటిలో ఒకటి అంతరంగిని. ఈ పుస్తకంలో మొదట కొన్ని పేజీలు ఆయన గురించి వివరాలు
వర్ణాంతర వివాహానికి సిద్ధపడ్డ భరద్వాజ Read More »
మహాకవి ధూర్జటి శ్రీకృష్ణదేవరాయల వారి అష్ట దిగ్గజాలలో ఒకడు. ధూర్జటి తల్లిదండ్రులు సింగమ్మ. రామనారాయణ. ఈయన తాత జక్కయ నారాయణ.చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన దూజాతి వారు పుతుకతో వైష్ణవులైనా ఆ తర్వాత
మహాకవి ధూర్జటి వేడికోలు Read More »