భాగవతం కథలు – 18
విష్ణువు నాభి నుంచి జన్మించిన బ్రహ్మ నిజచ్చాయతో నామ రూప గుణ సంజ్ఞా సమేతమైన సృష్టిని కల్పించాడు. అవిద్యను సృజించాడు. అవిద్య అంటే – తామిస్రము, అందతామిస్రము, తమము, మొహం, మహామొహం అనే పంచ […]
విష్ణువు నాభి నుంచి జన్మించిన బ్రహ్మ నిజచ్చాయతో నామ రూప గుణ సంజ్ఞా సమేతమైన సృష్టిని కల్పించాడు. అవిద్యను సృజించాడు. అవిద్య అంటే – తామిస్రము, అందతామిస్రము, తమము, మొహం, మహామొహం అనే పంచ […]
హిరణ్యాక్షుడి వధ హిరణ్యకశిపుడిని ఎదుర్కొనే ధైర్యం లేక దేవతలందరూ పారిపోయారు. సాధారణ మానవులు మరో దారిలేక రాక్షసులకు లొంగిపోయారు. వాళ్ళు ఏం చెప్తే అవి పాటించసాగారు. హిరణ్యాక్షుడు పశ్చిమ దిశను పాలించే వరుణుడిని యుద్ధానికి
హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వృత్తాంతం పూర్వం ఒకానొకప్పుడు దక్షప్రజాపతి కుమార్తె దితి సంతానం కోసం కశ్యప మహర్షిని కలిసింది. కశ్యపుడు కాస్సేపటి క్రితమే హోమం పూర్తి చేసి కూర్చున్నాడు. దితి తన మనసులోని మాటను చెప్పింది.
హరి అవతార తత్త్వం… బ్రహ్మ కోరికకు తధాస్తు అన్న శ్రీహరి తన తత్త్వం తెలుసుకోవడానికి శాస్త్రార్థ విచార జ్ఞానంతోపాటు భక్తి, సమధిక సాక్షాత్కారం మనసులో ఉండాలి. ఈ త్రయాన్ని నువ్వు నీ మనసులో ఉండేలా
నా కళ్ళ నుంచి నిద్రను దోచుకున్న నా మధురమైన ఉగ్రవాదివి నువ్వు…. ఎప్పుడూ నీ పేరు రాస్తూ స్మరించుకునే న మనసు క్షేమమే…. అలాగే నా ఊహలకు తగినట్టు తపించేనా నీ మనసు అని
కనులు రాసే కవితలు… Read More »
ప్రపంచ సృష్టి ప్రకారం పరీక్షిత్తుడు శుకయోగితో సృష్టి పొందిన జీవులు ఎటువంటి కర్మలతో ఎటువంటి లోకాలు పొందుతారు? వారికి శరీరాలు ఎలా కలుగుతాయి? లోకాల పుట్టుక, ఇతరత్రా వివరాలు చెప్పమని కోరుతాడు. అంతట శుకయోగి
నారదుడి పూర్వజన్మ వృత్తాంతం నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం ఇలా చెప్పుకొచ్చాడు. నేను పూర్వజన్మలో మా అమ్మ ఓ దాసి. ఆమె పని చేస్తున్న ఇంటి యజమానులైన వేదవిదులు నేను చిన్న వాడుగా ఉన్నప్పుడు
భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించిన మహాజ్ఞాని ఆదిశంకరాచార్యులు. వారు అల్పకాలంలో అనూహ్యమైన ఎన్నో కార్యాలు సాధించారు. అటువంటి మహనీయునికి జన్మనిచ్చిన పుణ్యదంపతులు ఆర్యాంబ, శివగురువు. వీరు కేరళ రాష్ట్రంలో ఉన్న కాలడి వాస్తవ్యులు. శంకరుల పిన్న
తల్లడిల్లిన తల్లి మనసు Read More »
నారద – బ్రహ్మ సంభాషణ నారదుడు బ్రహ్మను కలిసి “నువ్వు చతుర్ముఖుడివి. సృస్తికర్తవు. వేదసమూహమంతా నీ ముఖ పద్మాలలో వికసిస్తున్నాయి. శబ్దాలు, అర్ధాలు కూడిన నీ స్వరం మధురం. సరస్వతీదేవి నీ ఇల్లాలు. నాదో
శ్రీ లీలాశుకుడు రాసిన కావ్యాలలో శ్రీకృష్ణ కర్ణామృతం ఒకటి. ఈ కావ్యంలోని ప్రతి మాట వీనుల విందు. ఈయననే విల్వమంగళత్తు స్వామియార్ అని బిల్వమంగళ ఠాకుర అని చెప్తారు. శ్రీకృష్ణ కర్ణామృతం మూడు ఆశ్వాసాల