ఇతర సాహిత్యాలు

జయదేవుడు అష్టపదులు

కృష్ణుడి లీలలను విస్తారంగా చెప్పిన భాగవతంలో రాధాకళ్యాణం చోటుచేసుకోలేదు. రుక్మిణి, సత్యభామ తదితరుల కళ్యాణాల గురించి చదువుకోవచ్చు. అంతెందుకు రాధ పేరు కూడా భాగవతంలో కనిపించదసలు. కానీ రాసలీలల్లో రాధే ప్రధాన దేవి. ఆశ్చర్యంకదూ…. […]

జయదేవుడు అష్టపదులు Read More »

భాగవతం కథలు – 3

విదురుడు కాలగతిని తెలుసుకుంటాడు. ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్తాడు. “రాజా! నువ్వు పుట్టు అంధుడివి. పైగా పెద్దవాడివైపోయావు. నిన్ను ముసలితనం కప్పుకుంది. నీ బంధువులు మరణించారు. కొడుకులు పోయారు. నువ్వూ, నీ భార్యా దిగాలు

భాగవతం కథలు – 3 Read More »

భాగవతంకథలు – 2

పరీక్షిత్తు జననం ————- అశ్వత్థంగా శరాగ్ని నుంచి శ్రీకృష్ణుడి చక్రధారతో రక్షింపబడి ఉత్తర గర్భాన పుట్టాడు పరీక్షిత్తు. ధర్మరాజు ఆ బిడ్డకు జాతక కర్మాదులు జరిపించాడు. ఘనంగా విందుభోజనాలు ఏర్పాటు చేసి అతిధులనందరినీ సంతోషపరిచాడు.

భాగవతంకథలు – 2 Read More »

సతీ స్మృతి “భరద్వాజ్”

మరణ వియోగంతో కలిగే బాధ అందరికీ ఒక్కటే. అయితే కొందరు ఆ బాధను చెప్పుకోగలరు. కొందరు చెప్పుకోలేరు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన భార్య పోయినప్పుడు బెంగాలీ భాషలో ఓ రెండు స్మృతి గీతాలు

సతీ స్మృతి “భరద్వాజ్” Read More »

భాగవతం కథలు – 1

నారదుడి పూర్వ జన్మ వృత్తాంతం —————————– నారదుడు దేవర్షి. దైవయోగంతో వీణాగానంతో ఎప్పుడూ హరి నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు. ఒకరోజు వ్యాస మహర్షి ఆశ్రమానికి వచ్చిన నారదుడు తన గురించి ఇలా చెప్పుకున్నాడు.

భాగవతం కథలు – 1 Read More »

ఆంధ్రుల భాగ్యం పోతన భాగవతం

భాగవతం …పన్నెండు స్కంధాల గొప్ప గ్రంథం….సంస్కృతంలో ఉన్న కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవి బమ్మెర పోతన…… శ్రీ కైవాలా పదంబు జేరుటకునై చింతించెదన్ లోకర క్షైకారభంకు భక్త పాలన కళాసంరంభకున్ దానవో ద్రేక స్తంభకు

ఆంధ్రుల భాగ్యం పోతన భాగవతం Read More »

కృష్ణశాస్త్రి “పల్లకి”

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావకవి. ఆయన రచనల్లో “పల్లకి” ఓ విలక్షణమైన పద్యాల సంపుటి. పల్లకిలో పద్యాలు విభిన్న కోణాల్లో ఉంటాయి. వీటిలో కొన్ని పద్యాలు ఆయన రేడియో వారికి రాసినవే. ఈ పద్యాలలో

కృష్ణశాస్త్రి “పల్లకి” Read More »

పని, విశ్రాంతి

పని, విశ్రాంతి అనేవి ఒకదానికొకటి భిన్నమైనవి. నిజానికి మనం ఒక్క క్షణం కూడా ఏ పనీ చెయ్యకుండా ఉత్తినే ఉండలేము. ఏదో రూపేణా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. దానినే పనిగా చెప్పుకోవచ్చు.

పని, విశ్రాంతి Read More »

తొలి గేయరచయిత…

తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి గేయ రచయితగా పేరుప్రఖ్యాతులు గడిచిన వారు చందాల కేశవదాస్. అయన 1876 లో జన్మించారు. టాలీవుడ్ లో 1931 లో మొట్టమొదటిసారిగా విడుదల అయిన మూకీ చిత్రం

తొలి గేయరచయిత… Read More »

పరిశోధన దృష్టితో రచనలు

పుస్తకాలపై గొడవపడటం ఎప్పటి నుంచో ఉన్నదే. ఇదేమీ కొత్త కాదు. పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఒక రచయిత ఉండేవారు. ఆయన 1877 లో జన్మించారు. 1950 లో తుదిశ్వాస విడిచారు. ఈయన

పరిశోధన దృష్టితో రచనలు Read More »

Scroll to Top